Saturday, April 28, 2012

గవర్నర్ గా నరసింహన్ కొనసాగింపు

హైదరాబాద్,ఏప్రిల్ 28:  రాష్ట్ర గవర్నర్‌గా ఇఎస్ ఎల్ నరసింహన్ ని కొనసాగిస్తూ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. మే 3న ఆయన  మళ్లీ గవర్నర్‌ గా ప్రమాణస్వీకారం చేస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లోకూర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...