గవర్నర్ గా నరసింహన్ కొనసాగింపు

హైదరాబాద్,ఏప్రిల్ 28:  రాష్ట్ర గవర్నర్‌గా ఇఎస్ ఎల్ నరసింహన్ ని కొనసాగిస్తూ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. మే 3న ఆయన  మళ్లీ గవర్నర్‌ గా ప్రమాణస్వీకారం చేస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లోకూర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

Comments