వాషింగ్టన్ ,ఏప్రిల్ 3: 26/11 ముంబయి ఉగ్రవాద దాడులకు కుట్ర చేసిన లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ మహమ్మద్ సయీద్ను పట్టించిన వారికి 10 మిలియన్ల డాలర్ల బహుమతిని అమెరికా ప్రకటించింది. అమెరికా నిర్ణయంపై భారత దేశం హర్షం ప్రకటించింది. దీనిపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్.ఎం.కృష్ణ స్పందిస్తూ హఫీజ్ పాకిస్తాన్లోనే ఉన్నారని అన్నారు. కుట్రదారులను పట్టివ్వాలని తాము పాక్ను ఎన్నిసార్లు కోరినా స్పందించలేదని విమర్శించారు. హఫీజ్ సయిదా ఎఫ్బిఐ జాబితాలో మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది. ఇతను ప్రస్తుతం పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నట్టు భావిస్తున్నారు. హఫీజ్ పైన ఉన్న పలు కేసులను లాహోర్ కోర్టు తోసిపుచ్చింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment