హైదరాబాద్,డిసెంబర్ 26: విద్యుత్ చార్జీలు పెంచాలన్న ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఆమోదముద్ర వేశారు. దీంతో చార్జీల పెంపునకు అనుమతి నివ్వాలంటూ విద్యుత్ నియంత్రణ మండలిని విద్యుత్ పంపిణీ సంస్థ( డిస్కం) కోరింది. ప్రతిపాదిత పెంపుతో గృహ, పరిశ్రమ, వాణిజ్య వినియోగదారులపై రూ.4,950 కోట్ల భారం పడుతుందని అంచనా. 100 యూనిట్లు పైబడి విద్యుత్ వాడే వినియోగదారులపై అదనపు భారం పడనుంది. పెంచిన చార్జీలు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశముంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment