విశాఖపట్నం,డిసెంబర్ 28: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘థానే’ పెను తుపానుగా మారింది. చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశలో 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతయిన థానే రాగల 24 గంటల్లో మరింత తీవ్రరూపం దాల్చి, శుక్రవారం కడలూరు-శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశముంది. తుపాను ప్రభావంతో గురువారం నుంచి సముద్రం తీరం వెంబడి 45-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, తమిళనాడు, దక్షిణకోస్తా, చిత్తూరు జిలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తుపాను హెచరిక కేంద్రం తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో తీరం వెంట 90-110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచవచ్చని , మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment