న్యూఢిల్లీ,సెప్టెంబర్ 3: తెలంగాణపై ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చెప్పారు. ప్రధానిని కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమ్మెను ఆపడం జరగదని కెసిఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వమే సత్వర నిర్ణయం తీసుకొని సమస్యని ఒక కొలిక్కి తీసుకురావాలని ఆయన అన్నారు. తెలంగాణకు సంబంధించి వెంటనే రోడ్ మ్యాప్ ప్రకటించాని ప్రధానిని కోరామన్నారు. పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని మాత్రమే ప్రధాని చెప్పారని, ఎటువంటి హామీ ఇవ్వలేదన్నారు. ప్రధాని మన్మోహన్సింగ్తో సమావేశమయిన య్యారు. కేసీఆర్ వెంట తెలంగాణ జేఏసీ నేతలు కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను, ఉద్యమ తీరును, సకల జనుల సమ్మెను ప్రధాని దృష్టికి తీసుకువచ్చేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment