Monday, October 3, 2011

తిరుమల గరుడోత్సవంలో డప్పేసిన బాపిరాజు

తిరుపతి,సెప్టెంబర్ 3:  తిరుమల బ్రహ్మోత్సవాలలో ప్రధానమైన గరుడోత్సవం సోమవారం రాత్రి వైభవంగా జరిగింది.    పూల దండలతో అద్భుతంగా అలంకరించిన గరుడ వాహనంపై స్వామివారిని  మాడ వీధులలో ఊరేగించారు. ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు, అధికారులు నృత్యాలు చేశారు.  బాపిరాజు స్టెప్పులు వేయడంతోపాటు డప్పు కూడా మోగించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...