తిరుపతి,సెప్టెంబర్ 3: తిరుమల బ్రహ్మోత్సవాలలో ప్రధానమైన గరుడోత్సవం సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. పూల దండలతో అద్భుతంగా అలంకరించిన గరుడ వాహనంపై స్వామివారిని మాడ వీధులలో ఊరేగించారు. ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు, అధికారులు నృత్యాలు చేశారు. బాపిరాజు స్టెప్పులు వేయడంతోపాటు డప్పు కూడా మోగించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment