లండన్ ,జూన్ 14: అంగారక గ్రహంపై ఉన్న శిలలపై గాంధీజీ రూపాన్ని గుర్తించినట్లు ఇటలీ అంతరిక్ష సంస్థ ప్రకటించింది. 'ఐరోపా మార్స్ ఆర్బిటర్' ఇటీవల భూమికి పంపిన చిత్రాల్లో ఈ రూపం స్పష్టంగా కనిపించినట్లు 'మట్టేవో లన్నెవో' సంస్థ తెలిపింది. ఆంగారకుడిపై మనిషి ఆకారాన్ని గుర్తించడం ఇదే తొలిసారి కాదు. 1976, జులైలో అమెరికాకు చెందిన వికింగ్-1 ఆర్బిటర్ తీసిన చిత్రాల్లోనే ఇది వెలుగు చూసింది. ధూళితో నిండిన అంగారకుడి ఉపరితలంపై ఓ శిల మనిషి ఆకారంలో ఉందని అప్పట్లో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గతేడాది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) 'హై రైజ్' కెమెరా కూడా మానవ రూపాన్ని చిత్రీకరించింది. ఇది ఓ పెద్దశిలఅని స్పష్టం చేసింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment