లోక్‌పాల్ బిల్లు కమిటీపై సుప్రీంకోర్టులో పిటిషన్

న్యూఢిల్లీ,ఏప్రిల్ 19: లోక్‌పాల్ ముసాయిదా కమిటీలో ఐదుగురు పౌర సమాజ నేతలకు స్థానం కల్పించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది ఎం.ఎల్.శర్మ, మరికొందరు అడ్వొకేట్లు దీన్నిదాఖలు చేశారు. పార్లమెంట్ సభ్యులతో మాత్రమే పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కానీ ఈ కమిటీలో ఐదుగురు మంత్రులతోపాటు మరో ఐదుగురు పౌర సమాజ నేతలకు స్థానం కల్పించారని, ఇది రాజ్యంగ విరు ద్ధ మని స్పష్టంచేశారు. అలాగే తండ్రీకొడుకులైన శాంతిభూషణ్, ప్రశాంత్‌భూషణ్‌లకు కమిటీలో చోటు కల్పించడంపైనా అభ్యంతరం తెలిపారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు