న్యూఢిల్లీ,ఏప్రిల్ 19: లోక్పాల్ ముసాయిదా కమిటీలో ఐదుగురు పౌర సమాజ నేతలకు స్థానం కల్పించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది ఎం.ఎల్.శర్మ, మరికొందరు అడ్వొకేట్లు దీన్నిదాఖలు చేశారు. పార్లమెంట్ సభ్యులతో మాత్రమే పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కానీ ఈ కమిటీలో ఐదుగురు మంత్రులతోపాటు మరో ఐదుగురు పౌర సమాజ నేతలకు స్థానం కల్పించారని, ఇది రాజ్యంగ విరు ద్ధ మని స్పష్టంచేశారు. అలాగే తండ్రీకొడుకులైన శాంతిభూషణ్, ప్రశాంత్భూషణ్లకు కమిటీలో చోటు కల్పించడంపైనా అభ్యంతరం తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment