Saturday, November 13, 2010
అమెరికా రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ యువతి మృతి
వాషింగ్టన్,నవంబర్ 13 : అమెరికా లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ యువతి మృతి చెందింది. కెంటకీ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్న అర్పణ తన సోదరి అర్చనతో కలిసి శనివారం కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అర్చన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ సికింద్రాబాద్కు చెందిన ఒక వ్యాపారి కవల కుమార్తెలు.అక్కచెల్లెళ్లు ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. బీ.ఫార్మసీ చదివిన వీరు ఎంఎస్ చేసేందుకు రెండేళ్ళ క్రితం నాష్వెల్ టెన్నిస్ కు వచ్చారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment