Friday, November 5, 2010
పోలీసుల అదుపులో పరిటాల రవీంద్ర ముఖ్య అనుచరుడు
హైదరాబాద్,నవంబర్ 6: దివంగత టి.డి.పి. నేత పరిటాల రవీంద్ర ముఖ్య అనుచరుడు ఆర్.ఓ.సి. వ్యవస్థాపకుడు పోతుల సురేష్ గుజరాత్ లోని సూరత్ జిల్లలో కిద్నాప్ కు గురైనట్టు అతని భార్య సునీత మీడియా కు తెలిపింది. పరిటాల రవీంద్ర హత్యానంతరం అజ్ఞాతంలో వుంటున్నాడు. తన భర్తను పోలీసులే కిడ్నాప్ చేశారని, అతనిని కోర్ట్ లో హాజరు పరచాలని సునీత డిమాండ్ చేస్తోంది. అనంతపురం ఫ్యాక్షన్ కు సంబందించి పలు హత్యలలో పోతుల సురేష్ నిందితుడుగా వున్నాడు. కాగ్ ఆ, సురేష్ ను తామే అదుపులోకి తీసుకున్నామని అనంతపురం జిల్లా స్పెషల్ పార్టీ పోలీసులు తెలిపారు. సురేష్ ను అనంతపురం కోర్ట్ లో ప్రవేశపెడతామని వారు చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
హైదరాబాద్,నవంబర్ 1: తెలంగాణావాదుల నిరసనలు,సీమాంధ్రుల వుత్సవాలతో రాష్ట్రావతరణ దినోత్సవం సోమవారం ప్రశాంతంగా ముగిసింద్. తెలంగాణ జిల్లాలో ప్రభుత...
-
హైదరాబాద్, అక్టోబర్ 29: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక కీ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. కీ తో పాటు అభ్యర్థుల ఓఎంఆర్...
No comments:
Post a Comment