Thursday, November 4, 2010
1200 కోట్లతో విజయవాడ-రాంచీ కారిడార్ ఆధునికీకరణ
న్యూఢిల్లీ,నవంబర్ 4: విజయవాడ-రాంచీ కారిడార్ను రూ. 1200 కోట్లతో ఆధునీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మౌలిక సదుపాయాలపై ఏర్పడిన కేంద్ర కేబినెట్ కమీటీ(సీసీఐ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్-ఒడిషా-చత్తీస్గఢ్-జార్ఖండ్లను కలుపుతూ కేంద్ర ప్రభుత్వం విజయవాడ-రాంచీ కారిడార్ను రూపొందించింది. రహదారితో పాటు సమాచార వ్యవస్థను పటిష్టం చేయనున్నట్టు సీసీఐ తెలిపింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
హైదరాబాద్,నవంబర్ 1: తెలంగాణావాదుల నిరసనలు,సీమాంధ్రుల వుత్సవాలతో రాష్ట్రావతరణ దినోత్సవం సోమవారం ప్రశాంతంగా ముగిసింద్. తెలంగాణ జిల్లాలో ప్రభుత...
-
హైదరాబాద్, జనవరి 22: మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు మరిలేరు. మంగళవారం తెల్లవారు ఝామున 2 గంటల సమయంలో ఆయన హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో తుద...
No comments:
Post a Comment