Sunday, September 12, 2010

కార్మిక చైనా...

బీజింగ్,సెప్టెంబర్ 12: చైనా శ్రామికలోకపు శక్తిగా మారింది. అక్కడ శ్రామిక వర్గపు జనాభా సంఖ్య వందకోట్ల కీలక మైలురాయిని దాటింది. 2000 గణాంకాలతో పోలిస్తే ఇది పదికోట్ల ఇరవై లక్షలు ఎక్కువ అని చైనా ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. దేశ మానవ వనరులపై విడుదల చేసిన శ్వేతప్రతంలో శ్రామిక జనాభా వివరాలు పొందుపర్చారు. మానవ వనరుల అభివృద్ధికి అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు, ప్రతి వ్యక్తి సమర్థతను సద్వినియోగపర్చుకుంటూ, ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కృషి జరుగుతోందని పేర్కొన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...