Sunday, September 12, 2010
కార్మిక చైనా...
బీజింగ్,సెప్టెంబర్ 12: చైనా శ్రామికలోకపు శక్తిగా మారింది. అక్కడ శ్రామిక వర్గపు జనాభా సంఖ్య వందకోట్ల కీలక మైలురాయిని దాటింది. 2000 గణాంకాలతో పోలిస్తే ఇది పదికోట్ల ఇరవై లక్షలు ఎక్కువ అని చైనా ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. దేశ మానవ వనరులపై విడుదల చేసిన శ్వేతప్రతంలో శ్రామిక జనాభా వివరాలు పొందుపర్చారు. మానవ వనరుల అభివృద్ధికి అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు, ప్రతి వ్యక్తి సమర్థతను సద్వినియోగపర్చుకుంటూ, ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కృషి జరుగుతోందని పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment