కార్మిక చైనా...

బీజింగ్,సెప్టెంబర్ 12: చైనా శ్రామికలోకపు శక్తిగా మారింది. అక్కడ శ్రామిక వర్గపు జనాభా సంఖ్య వందకోట్ల కీలక మైలురాయిని దాటింది. 2000 గణాంకాలతో పోలిస్తే ఇది పదికోట్ల ఇరవై లక్షలు ఎక్కువ అని చైనా ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. దేశ మానవ వనరులపై విడుదల చేసిన శ్వేతప్రతంలో శ్రామిక జనాభా వివరాలు పొందుపర్చారు. మానవ వనరుల అభివృద్ధికి అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు, ప్రతి వ్యక్తి సమర్థతను సద్వినియోగపర్చుకుంటూ, ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కృషి జరుగుతోందని పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు