Friday, January 22, 2010

ధ్వంసం చేసిన వారినుంచే పరిహారం వసూలు : హైకోర్ట్

హైదరాబాద్,జనవరి 22: ఎవరైనా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తే వారి చేతే నష్టపరిహారాన్ని వసూలు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు అవసరమైతే చట్టాలను సవరించాలని సూచించింది. బంద్‌లు, ధర్నాలు చేసే హక్కు రాజకీయ పార్టీలకు లేదని హైకోర్టు తెలిపింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా శాంతియుతంగా ఆందోళన చేసుకోవచ్చని సూచించింది. వార్తల ప్రసారంలో మీడియా తన సామాజిక బాధ్యత గుర్తెరగాలని హైకోర్టు హితవు పలికింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...