Saturday, February 11, 2023

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భారత్ బోణీ

నాగ్‌పూర్‌ , ఫిబ్రవరి 11: బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భారత జట్టు శుభారంభం చేసింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 177 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...