Friday, October 21, 2022

టి ఆర్ ఎస్ ను గెలిపిస్తే మునుగోడు దత్తత ఖాయం: కే టి ఆర్

https://youtu.be/GlPAy1c93go

నల్గొండ, అక్టోబర్ 20;    టి ఆర్ ఎస్ ను గెలిపిస్తేలో టి ఆర్ ఎస్ ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ వద్ద​ శుక్రవారం రోడ్డు షో నిర్వహించిన మంత్రి మునుగోడు ప్రజలు రాజగోపాల్​రెడ్డికి ఓటుతోనే బుద్ధి చెప్పాలని కోరారు. రాజగోపాల్​రెడ్డి తన పదవిని మూడేళ్ల నుంచే భాజపా దగ్గర బేరం పెట్టి రూ.18వేల కోట్లు గుంజుకుని.. కోవర్ట్​ రాజకీయాలు చేశారని తీవ్రంగా విమర్శించారు. టి ఆర్ ఎస్ ను గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకు తీరుతామని కే టి ఆర్ మరోసారి స్పష్టం చేశారు.



No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...