నల్గొండ, అక్టోబర్ 20; టి ఆర్ ఎస్ ను గెలిపిస్తేలో టి ఆర్ ఎస్ ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ వద్ద శుక్రవారం రోడ్డు షో నిర్వహించిన మంత్రి మునుగోడు ప్రజలు రాజగోపాల్రెడ్డికి ఓటుతోనే బుద్ధి చెప్పాలని కోరారు. రాజగోపాల్రెడ్డి తన పదవిని మూడేళ్ల నుంచే భాజపా దగ్గర బేరం పెట్టి రూ.18వేల కోట్లు గుంజుకుని.. కోవర్ట్ రాజకీయాలు చేశారని తీవ్రంగా విమర్శించారు. టి ఆర్ ఎస్ ను గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకు తీరుతామని కే టి ఆర్ మరోసారి స్పష్టం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment