Wednesday, October 26, 2022

గులాబీ ఎమ్మెల్యేలు కొనబడును..!

హైదరాబాద్, అక్టోబర్ 26:ఢిల్లీ , తిరుపతి, హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను మొయినాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి లోని అజీజ్ నగర్​లోన ఓ ఫామ్ హౌస్​లో పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి కోట్ల లో నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరు టి ఆర్ ఎస్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వీరు రంగంలోకి దిగారనే పక్కా సమాచారం ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఫిరాయింపులను ఎవరు ప్రోత్సహించారు? డబ్బు ఎవరు సమకూర్చారు? ఇందులో సూత్రధారులెవరు? అనే కోణం నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...