భోపాల్, అక్టోబర్ 11; యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఇటావా జిల్లాలోని ములాయం స్వస్థలం సైఫైలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్.. తండ్రి చితికి నిప్పంటించారు. ములాయం అంత్యక్రియల్లో కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ హాజరయ్యారు. అంతకుముందు తెలంగాణ సీఎం కేసీఆర్, ములాయం అంత్యక్రియల్లో కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ హాజరయ్యారు. అంతకుముందు తెలంగాణ సీఎం కేసీఆర్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ములాయం సింగ్ పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్ను పరామర్శించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment