Sunday, January 3, 2021

తెలంగాణ లో కొత్తగా 394 కరోనా కేసులు - ముగ్గురు మృతి

హైదరాబాద్,జనవరి 3: తెలంగాణ లో కొత్తగా 394 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు మరణించారు. కొత్త కేసులలో 81జీహెచ్​ఎంసీ పరిధిలో ఉన్నాయి. ఇప్పటి వరకు 2,87,502 మంది కరోనా బారిన పడ్డారు. తాజా మరణాలతో  ఇప్పటివరకు 1,549 మంది మహమ్మారికి బలయ్యారు.కరోనా నుంచి కోలుకొని మరో 574 మంది బాధితులు ఇళ్లకు చేరారు. దీనితో మొత్తం 2,80,565 మంది కొవిడ్​ కోరల్లోంచి బయటపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,388 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.హోం ఐసోలేషన్‌లో 3,210 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...