Saturday, January 2, 2021

ఎ.పి. లో 238 కొత్త కేసులు- ముగ్గురు మృతి

విజయవాడ, జనవరి 2:ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల్లో కొత్తగా 238 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ  అయిందని ఏపీ వైద్యారోగ్యశాఖ శనివారం తెలిపింది. కరోనా వల్ల పశ్చిమ గోదావరిలో ఇద్దరు, చిత్తూరు లో ఒక్కరు మొత్తం ముగ్గురు మరణించారు.  రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 882850కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3194కు చేరగా..ఇప్పటి వరకు 872545 మంది కోలుకున్నారు. కరోనా వల్ల ఇప్పటి వరకు 7111 మంది చనిపోయారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...