Monday, January 18, 2016

మార్చినాటికి 1000 పోస్టల్‌ ఏటీఎంలు

హైదరాబాద్ ,జనవరి  18;: పోస్టల్‌ శాఖ భారీ విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కోర్‌ బ్యాంకింగ్‌ సిస్టమ్‌లో భాగంగా మార్చినాటికి 25,000 డిపార్ట్‌మెంట్‌ పోస్ట్‌ఆఫీసులు, 1000 ఏటీఎంలను ప్రారంభిస్తుంది. ఈ సంస్థ ఇప్పటికే 12,441 పోస్టాఫీసులు, 300 ఏటీఎంలను సీబీఎస్‌లో నమోదు చేసుకుంది. సీబీఎస్‌ నెట్‌వర్క్‌లో భాగంగా కస్టమర్లు  తమ ఖాతాలను దేశంలో ఎక్కడి నుంచైనా నిర్వహించుకోవచ్చు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...