హైదరాబాద్ ,జనవరి 18;: పోస్టల్ శాఖ భారీ విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కోర్ బ్యాంకింగ్ సిస్టమ్లో భాగంగా మార్చినాటికి 25,000 డిపార్ట్మెంట్ పోస్ట్ఆఫీసులు, 1000 ఏటీఎంలను ప్రారంభిస్తుంది. ఈ సంస్థ ఇప్పటికే 12,441 పోస్టాఫీసులు, 300 ఏటీఎంలను సీబీఎస్లో నమోదు చేసుకుంది. సీబీఎస్ నెట్వర్క్లో భాగంగా కస్టమర్లు తమ ఖాతాలను దేశంలో ఎక్కడి నుంచైనా నిర్వహించుకోవచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment