మైసూర్ ,నవంబర్ 6; ఇండియాలోనే మొదటి అంధుల ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్గా మైసూర్ రికార్డుల్లోకెక్కింది. అంధుల లిపి అయిన బ్రెయిలీలో రైళ్ల రాకపోకల షెడ్యూల్ను తయారు చేసి ఈ స్టేషన్లో పెట్టారు. అనుప్రయాస్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ ప్రాజెక్ట్ ను మొదటి విడతగా మైసూర్ రైల్వే స్టేషన్లో ప్రారంభించింది. ఈ షెడ్యూల్ బోర్డులో రైళ్ల రాకపోకల వివరాలతో పాటు.. రైల్వే స్టేషన్లోని ఎంట్రీలు, ఎగ్జిట్లు, ప్లాట్ఫాములు, కౌంటర్లు, మరుగుదొడ్లు ఎటువైపు ఉన్నాయో సూచిస్తాయి. ప్రతి ప్లాట్ఫామ్ పైన 400 మెటాలిక్ బ్రెయిలీ గుర్తులు బిగించారు.అనుప్రయాస్ సంస్థను 27 ఏళ్ల పంచం అనే యువకుడు నడిపిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ను పంచం తన ఐదుగురు స్నేహితులతో కలిసి చేపట్టాడు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment