హైదరాబాద్,నవంబర్ 26; కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, ఆయన సోదరుడు ఆనం వివేకానందరెడ్డి తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది. పలు నియోజవర్గాల కార్యకర్తలతో రాంనారాయణరెడ్డి సమావేశమయ్యారు. ఉదయగిరి, కావలి, ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల కార్యకర్తల నుంచి అభిప్రాయసేకరణ చేస్తున్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వంలో రాంనారాయణరెడ్డి ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారు.త్వరలో తెదేపాలో చేరుతున్నట్లు రాంనారాయణరెడ్డి ప్రకటించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment