Thursday, November 26, 2015

టి.డి.పి. లోకి ఆనం బ్రదర్స్..

హైదరాబాద్‌,నవంబర్ 26; కాంగ్రెస్‌ పార్టీ నేత, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, ఆయన సోదరుడు ఆనం వివేకానందరెడ్డి తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది. పలు నియోజవర్గాల కార్యకర్తలతో రాంనారాయణరెడ్డి సమావేశమయ్యారు. ఉదయగిరి, కావలి, ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల కార్యకర్తల నుంచి అభిప్రాయసేకరణ చేస్తున్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో రాంనారాయణరెడ్డి ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారు.త్వరలో తెదేపాలో చేరుతున్నట్లు రాంనారాయణరెడ్డి ప్రకటించారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...