హైదరాబాద్, ఏప్రిల్ 04 : అమెరికా లోని అలబామా ఏ అండ్ ఎం వర్సిటీలో గుంటూరు జిల్లాకు చెందిన యువతి అనుమానాస్పదం గా మరణించింది. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెదరెడ్డిపాలెంకు చెందిన అబ్బూరి హజరత్ బాబు, శివమ్మ దంపతుల మూడో కుమార్తె లావణ్య (27) 2014లో ప్లాంట్ అండ్ సాయిల్ సైన్స్ లో పరిశోధన చేయటానికి అలబామా ఏ అండ్ ఎం వర్సిటీలో చేరింది. గత బుధవారం ఉదయం వర్సిటీ ఆవరణలో లావణ్య మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. ఆమె మృతికి కారణాలు తెలియరాలేదు. దర్యాప్తు జరుగుతోంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment