Thursday, March 12, 2015

జూట్ బ్యాగ్ లో లక్షా 13 వేల కోట్ల బడ్జెట్

హైదరాబాద్,మార్చి 12 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2015-16 బడ్జెట్ ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం శాసనసభకు సమర్పించారు.  బడ్జెట్ ముఖ్యాంశాలు...
మొత్తం బడ్జెట్   -           రూ. 1,13,049.00 కోట్లు
ప్రణాళికేతర వ్యయం -   రూ.78,637.00 కోట్లు
ప్రణాళికా వ్యయం    -  రూ.34,412.00 కోట్లు
రెవెన్యూ లోటు -           రూ.7,300 కోట్లు
ఆర్థిక లోటు -     రూ. 17,584 కోట్లు
ఆర్థిక లోటు 3 శాతం, రెవెన్యూ లోటు 1.24 శాతం   
కేటాయింపులు...
సాగునీటి రంగానికి: - రూ.5,258 కోట్లు
సాంఘిక సంక్షేమానికి రూ.2,123 కోట్లు
గిరిజన సంక్షేమం : రూ.993 కోట్లు
బీసీల సంక్షేమానికి రూ.3,231 కోట్లు
మైనార్టీ సంక్షేమం రూ.379 కోట్లు
స్త్రీ, శిశు సంక్షేమానికి రూ.1080 కోట్లు
వికలాంగుల సంక్షేమం రూ.81 కోట్లు
చేనేత, జౌళి రంగానికి రూ.46 కోట్లు
గృహ నిర్మాణం రూ.897 కోట్లు
ఎస్సీ సబ్ ప్లాన్ కోసం రూ.2123 కోట్లు
గిరిపుత్ర కల్యాణ పథకం
ఎస్సీలకు 60 శాతం సబ్సీడీతో రుణాలు
ఉన్నత విద్య - రూ.3049 కోట్లు
ఇంటర్ విద్య రూ. 585 కోట్లు
పాఠశాల విద్య రూ.14,962 కోట్లు
పంచాయతీ రాజ్ రూ.3296 కోట్లు
సైన్స్ అండ్ టెక్నాలజీ: రూ. 280 కోట్లు
గ్రామీణ నీటి సరఫరా రూ. 881 కోట్లు
గ్రామీణాభివృద్ధికి రూ.8212 కోట్లు
పట్టణాభివృద్ధి రూ. 3168 కోట్లు
రెవెన్యు శాఖ రూ.1429 కోట్లు
దేవాదాయ, ధర్మాదాయ శాఖకు రూ.200 కోట్లు
శాంతిభద్రతలకు రూ.4062 కోట్లు
వికలాంగులకు రూ.81 కోట్లు
పర్యాటక రంగానికి రూ.330 కోట్లు
రవాణా శాఖకు రూ.122 కోట్లు
స్కిల్ డెవలప్ మెంట్ కు రూ.360 కోట్లు
ఐటీ రంగానికి రూ.370 కోట్లు
ఆరోగ్య శాఖకు : రూ.5,728 కోట్లు
గనులు రూ.27 కోట్లు
గృహ నిర్మాణానికి రూ.897 కోట్లు
గోదావరి పుష్కరాలకు అన్ని శాఖల నుంచి రూ.1,360 కోట్లు
పోలీస్ సంక్షేమానికి రూ.40 కోట్లు
బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.37 కోట్లు
కాపుల సంక్షేమానికి రూ.100 కోట్లు
ప్రతిపాదనలు...
మచిలీపట్నంలో 300 ఎకరాల్లో మెరైన్ అకాడమీ ఏర్పాటు
కృష్ణా, గుంటూరు, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో టూరిస్ట్ సర్క్యూట్లు
బారువ, కళింగపట్నం, కాకినాడ, రామాయపట్నం,తుమ్మలపెంట దగ్గర సముద్ర విహారాలు
భవానీ ద్వీపాన్ని ప్రముఖ టూరిస్ట్ కేంద్రంగా తీర్చిదిద్దుతాం
ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో టూరిజం అభివృద్ధి
భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు
2015 జూన్ నాటికి శిల్పారామాలు పూర్తి
కర్నూలులో కొత్త శిల్పారామాలు మంజూరు
వృద్ధకళాకారులకు ఫించన్లు రూ.500 నుంచి రూ.1500కు పెంపు

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...