గుంటూరు, డిసెంబర్ 16;ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు దక్షిణ మధ్య రైల్వే పూర్తిస్థాయిలో సి ద్ధంగా ఉందని ఆ సంస్థ జనరల్ మేనేజర్ ప్రదీప్కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. గుంటూరు, విజయవాడల్లో ఏదో ఒకటి రాజధానికి ప్రధాన టెర్మినల్ అవుతుందని చెప్పారు. మంగళగిరి రైల్వేస్టేషన్ను ప్రధాన టెర్మినల్గా అభివృద్ధి చేసేందుకు అనువైన స్థలం అందుబాటులో లేదన్నారు. విజయవాడ, గుంటూరు రైల్వేస్టేషన్లతో పాటు ఈ రెండు నగరాల మధ్యన ఉన్న స్టేషన్లన్నింటిని అ ప్గ్రేడ్ చేస్తామని తెలిపారు. వచ్చే రైల్వేబడ్జెట్లో కేంద్రం తప్పక ఏపీకి ప్రాధాన్యం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment