హైదరాబాద్,డిసెంబర్ 8; మార్చి 11 నుంచి ఏపీ ఇంటర్మీడియేట్ పరీక్షలను నిర్వహించనున్నట్టు ఆ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ రావు చెప్పారు. .. ఎంసెట్పై తాము తమిళనాడులో అనుసరిస్తున్న విధానాన్ని అనుసరించాలని యోచిస్తున్నామన్నారు. ఉమ్మడి పరీక్షల నిర్వహణ కోసం తాము తెలంగాణ సర్కారుతో ఎన్నిసార్లు సంప్రదింపులు జరిపినా లాభం లేకపోయిందని పేర్కొన్నారు. వారి పరీక్షలు వారు నిర్వహించుకుంటామని తెలంగాణ మంత్రి జగదీశ్వర్రెడ్డి పలుమార్లు పునరుద్ఘాటించిన విషయాన్ని గుర్తు చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment