Monday, December 8, 2014

మార్చి 11 నుంచి ఏపీ ఇంటర్మీడియేట్ పరీక్షలు

హైదరాబాద్,డిసెంబర్ 8;  మార్చి 11 నుంచి ఏపీ ఇంటర్మీడియేట్ పరీక్షలను నిర్వహించనున్నట్టు ఆ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ రావు చెప్పారు. .. ఎంసెట్‌పై తాము తమిళనాడులో అనుసరిస్తున్న విధానాన్ని అనుసరించాలని యోచిస్తున్నామన్నారు. ఉమ్మడి పరీక్షల నిర్వహణ కోసం తాము తెలంగాణ సర్కారుతో ఎన్నిసార్లు సంప్రదింపులు జరిపినా లాభం లేకపోయిందని పేర్కొన్నారు. వారి పరీక్షలు వారు నిర్వహించుకుంటామని తెలంగాణ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి పలుమార్లు పునరుద్ఘాటించిన విషయాన్ని గుర్తు చేశారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...