Wednesday, November 19, 2014

అమెరికా సాహిత్య పురస్కార పోటీదారులలో భారత సంతతి రచయిత...


న్యూయార్క్, నవంబర్ 19; : అమెరికాలో ప్రతిష్ఠాత్మకమైన సాహిత్య పురస్కారాన్ని దక్కించుకునేందుకు పోటీపడుతున్నవారి తుది జాబితాలో భారత సంతతి రచయిత ఆనంద్‌గోపాల్‌ పేరు చోటు చేసుకొంది. యుద్ధ ప్రభావిత అఫ్ఘానిస్థాన్‌పై ఆయన రచించిన నవల 'నో గుడ్‌మెన్‌ ఎమాంగ్‌ ది లివింగ్‌'ను కాల్పనిక సాహిత్యేతర విభాగంలో ఎంపిక చేశారు. 'ది వాల్‌ స్త్రీట్ జర్నల్‌'కు అఫ్ఘానిస్థాన్‌ విలేకరిగా పనిచేసిన ఆయన- ముగ్గురు అఫ్ఘాన్‌ ప్రజల జీవితాన్ని నవలగా మలిచారు. 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...