Wednesday, November 26, 2014

ఎ.పి. లో రిజి స్త్రేషన్ ఫీజులు పెంపు ..

  హైదరాబాద్‌,నవంబర్ 26;   ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్త్రేషన్  ఫీజులు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్టాంపు డ్యూటీ 4 నుంచి 5 శాతం పెంచారు. రిజిస్త్రేషన్   ఫీజు 0.5 శాతంనుంచి 1 శాతానికి పెంచారు. కుటుంబ సభ్యుల మధ్య జరిగే ఒప్పందాలపై ఒక శాతం ఫీజు, ఇతర ఒప్పందాలపై 6 నుంచి 3 శాతానికి ఫీజు సవరించారు. 2013 నాటి ఉత్తర్వులను కొట్టివేస్తూ తాజాగా ప్రభుత్వం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. 


    

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...