హైదరాబాద్,నవంబర్ 26; ఆంధ్రప్రదేశ్లో రిజిస్త్రేషన్ ఫీజులు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్టాంపు డ్యూటీ 4 నుంచి 5 శాతం పెంచారు. రిజిస్త్రేషన్ ఫీజు 0.5 శాతంనుంచి 1 శాతానికి పెంచారు. కుటుంబ సభ్యుల మధ్య జరిగే ఒప్పందాలపై ఒక శాతం ఫీజు, ఇతర ఒప్పందాలపై 6 నుంచి 3 శాతానికి ఫీజు సవరించారు. 2013 నాటి ఉత్తర్వులను కొట్టివేస్తూ తాజాగా ప్రభుత్వం ఈ ఉత్తర్వులను జారీ చేసింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment