Friday, October 31, 2014

తెలంగాణాకు శ్రీశైలం విద్యుతుద్పత్తికి అనుమతి

 హైదరాబాద్, అక్టోబర్ 31; తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు నీటితో విద్యుదుత్పత్తి చేసే విషయంలో కృష్ణానది వాటర్ బోర్డు తన నిర్ణయాన్ని ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 2వ తేదీ వరకు శ్రీశైలం ప్రాజెక్టులో 3 టీఎంసీ నీటిని ఉపయోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చింది. ఈ అంశాన్ని నవంబర్ 15వ తేదీ తర్వాత మరోసారి సమీక్షించాలని నిర్ణయించింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...