చాందిపూర్ (ఒడిషా), అక్టోబర్ 17 : పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన నిర్భయ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఒడిషాలోని చాందిపూర్ నుంచి ఈ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు. ఇది 850 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని చేధించగలదు. భూమిమీద నుంచి, నౌకమీద నుంచి, వాయు మార్గం నుంచి ఎలాగైనా దీన్ని ప్రయోగించవచ్చు. దాడులను సైతం తప్పించుకుని లక్ష్యాలను సాధించగలిగే సత్తా ఈ క్షిపణికి ఉంది నిజానికి గత ఏడాదే నిర్భయ క్షిపణిని ప్రయోగించాల్సి ఉంది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రయోగం వాయిదా పడింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment