హైదరాబాద్, సెప్టెంబర్ 22 : తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ ప్లేట్ల రీ రిజిస్టేషన్ల ప్రక్రియపై సోమవారం హైకోర్టు స్టే విధించింది. తెలంగాణలో వాహనాలకు రీరిజిస్ట్రేషన్ అంశంపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, రవాణాశాఖకు ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. రిజిస్టేషన్ల పేరిట పౌరులను ఎందుకు వేధిస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. కొత్త చట్టాన్ని రూపొందించకుండా పాత రిజిస్టేషన్లు ఎలా మారుస్తారని ప్రశ్నించింది. తమ అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వానికి కోర్టు స్పష్టం చేసింది. అధికారం ఉందని ఏమైనా చేయాలనుకుంటే సరికాదని హైకోర్టు ప్రభుత్వానికి చురకలంటించింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment