రాంచీ, ఆగస్టు 25 : కేంద్రంలో అధికారంలో ఉన్న తగిలింది. బీహార్, పంజాబ్, మధ్యప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలలో 18 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. బీహార్లో మొత్తం 10 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా ఆర్జేడీ -జేడీయూ కూటమి ఆధిక్యత సాధించింది. పంజాబ్లో 3 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరిగితే పాటియాలాలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రణీత్ కౌర్ 23 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆమె పంజాబ్ మాజీ సీఎం అమరేంద్ర సింగ్ భార్య. కర్నాటకలో 3 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగగా... రెండు చోట్ల కాంగ్రెస్ విజయం సాధించగా ఒక చోట బీజేపీ గెలుపొందింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment