Monday, August 25, 2014

ఎన్డీయేకు ఉప ఎన్నికలలో ఎదురు దెబ్బ

రాంచీ, ఆగస్టు 25 : కేంద్రంలో అధికారంలో ఉన్న తగిలింది. బీహార్‌, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాలలో  18 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. బీహార్‌లో మొత్తం 10 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా ఆర్జేడీ -జేడీయూ కూటమి ఆధిక్యత సాధించింది.  పంజాబ్‌లో 3 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరిగితే పాటియాలాలో కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రణీత్‌ కౌర్‌ 23 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆమె పంజాబ్‌ మాజీ సీఎం అమరేంద్ర సింగ్‌ భార్య. కర్నాటకలో 3 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగగా... రెండు చోట్ల కాంగ్రెస్‌ విజయం సాధించగా ఒక చోట బీజేపీ గెలుపొందింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...