విద్వేషపూరిత ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొట్టాలని భావించేవారికి భారతీయ విలువలు, రాజకీయ ఒరవడి అర్థంకావని, శాంతియుత పరిస్థితులు లేకుండా ఆర్థిక, సామాజిక అభివృద్ధి సాధించడం కష్టతరమన్నది భారతీయులకు తెలుసునని అన్నారు. ఆసియా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో మిలిటెంట్లు మతోన్మాద సిద్ధాంతాలతో వివిధ దేశాల భౌగోళిక హద్దుల రేఖాచిత్రాలనే మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్రపతి ప్రస్తావించారు. తీవ్రవాదాన్ని, తీవ్రవాద కుట్రలను తీవ్రంగా వ్యతిరేకించాలని భారతీయ విలువలు చాటిచెబుతున్నాయని, ప్రజాస్వామ్యానికి భారత్ మార్గదర్శకమైనదని రాష్ట్రపతి అన్నారు. 12వ పంచవర్ష ప్రణాళిక ముగిసేలోగా 80శాతం అక్షరాస్యత సాధించాలని, 2019లో జరిగే మహాత్మాగాంధీ 150వ జయంతినాటికి పరిశుద్ధ భారత్ సాధించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు అభినందనీయమని రాష్ట్రపతి అన్నారు.
Thursday, August 14, 2014
భారతీయ విలువలు ప్రపంచానికి మార్గదర్శకం...రాష్ట్రపతి
విద్వేషపూరిత ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొట్టాలని భావించేవారికి భారతీయ విలువలు, రాజకీయ ఒరవడి అర్థంకావని, శాంతియుత పరిస్థితులు లేకుండా ఆర్థిక, సామాజిక అభివృద్ధి సాధించడం కష్టతరమన్నది భారతీయులకు తెలుసునని అన్నారు. ఆసియా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో మిలిటెంట్లు మతోన్మాద సిద్ధాంతాలతో వివిధ దేశాల భౌగోళిక హద్దుల రేఖాచిత్రాలనే మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్రపతి ప్రస్తావించారు. తీవ్రవాదాన్ని, తీవ్రవాద కుట్రలను తీవ్రంగా వ్యతిరేకించాలని భారతీయ విలువలు చాటిచెబుతున్నాయని, ప్రజాస్వామ్యానికి భారత్ మార్గదర్శకమైనదని రాష్ట్రపతి అన్నారు. 12వ పంచవర్ష ప్రణాళిక ముగిసేలోగా 80శాతం అక్షరాస్యత సాధించాలని, 2019లో జరిగే మహాత్మాగాంధీ 150వ జయంతినాటికి పరిశుద్ధ భారత్ సాధించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు అభినందనీయమని రాష్ట్రపతి అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment