నాటింగ్ హామ్, జులై 13: భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్ ఊహించినట్టే డ్రాగా ముగిసింది. మ్యాచ్ చివరి రోజు ఆదివారం ఇంగ్లండ్ లక్ష్యఛేదనకు దిగకుండానే మ్యాచ్ ముగిసింది.167/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 391/9 వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. బిన్ని (78), భువనేశ్వర్ కుమార్ (63 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఫలితం తేలే అవకాశాలు లేకపోవడంతో ఇరు జట్లు డ్రాకు అంగీకరించాయి. తొలి ఇన్నింగ్స్ లో లో భారత్ 457, ఇంగ్లండ్ 496 పరుగులు చేశాయి.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment