Tuesday, May 6, 2014

తుది దశకు లోక్ సభ సార్వత్రిక ఎన్నికల ఘట్టం ....సీమాంధ్ర లో పోలింగ్ కు సర్వం సిద్ధం...

 న్యూఢిల్లీ, మే 6 : లోక్ సభ సార్వత్రిక ఎన్నికల ఘట్టం తుది దశకు చేరుకుంటొంది. మొత్తం 9 దశలలో ఇప్పటి వరకు 7 దశల్లో 438 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పూర్తి కాగా, 64 లోక్‌సభ స్థానాలకు 8వ దశ  పోలింగ్ బుధవారంజరగనుంది.ర్తయింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సీమాంధ్రలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలతో పాటు ఉత్తరప్రదేశ్(15), బీహార్(7), హిమాచల్ ప్రదేశ్(4), జమ్ము కశ్మీర్(2), ఉత్తరాఖండ్(5), పశ్చిమ బెంగాల్(6) లలో బుధవారం 8వ దశ పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  ఇక 9వ , ఆఖరి విడత ఎన్నికలు ఈ నెల 12న జరుగుతాయి. మొత్తం 9 దశల వోట్ల లెక్కింపు 16న చేపడతారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...