Monday, April 7, 2014

ముగ్గురు లోక్‌సభ, 27 మంది అసెంబ్లీ అభ్యర్థులతో టీడీపీ తొలి జాబితా

హైదరాబాద్, ఏప్రిల్ 7 : తెలంగాణలో ఈనెల 30వ తేదీన జరగనున్న ఎన్నికలకు టీడీపీ తొలి జాబితా విడుదల చేసింది. ముగ్గురు లోక్‌సభ, 27 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించింది.
లోక్‌సభ అభ్యర్థులు
ఆదిలాబాద్ రమేశ్ రాథోడ్
జహీరాబాద్ కె.మదన్‌మోహనరావు
మహబూబాబాద్ బాణోత్ మోహన్‌లాల్
అసెంబ్లీ అభ్యర్థులు
బాన్స్‌వాడ నేనావత్ బద్యానాయక్
బాల్కొండ ఏలేటి మల్లికార్జున రెడ్డి
బోధన్ ప్రకాశ్ రెడ్డి
జగిత్యాల ఎల్. రమణ
మంథని కర్రు నాగయ్య
పెద్దపల్లి సి. విజయరమణారావు
మానకొండూరు కె. సత్యనారాయణ
నారాయణఖేడ్ ఎం. విజయపాల్‌రెడ్డి
జహీరాబాద్ వై.నరోత్తం
గజ్వేల్ ఒంటేరు ప్రతాపరెడ్డి
కూకట్‌పల్లి మాధవరం కృష్ణారావు
ఇబ్రహీంపట్నం మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
మహేశ్వరం తీగల కృష్ణారెడ్డి
రాజేంద్రనగర్ టి.ప్రకాశ్ గౌడ్
తాండూర్ మాల్కుద్ నరేశ్
సనత్‌నగర్ టి. శ్రీనివాస యాదవ్
చాంద్రాయణగుట్ట ప్రకాశ్ ముదిరాజ్
అచ్చంపేట పి.రాములు
దేవరకొండ బిల్యా నాయక్
మిర్యాలగూడెం బంటు వెంకటేశ్వర్లు
హుజూర్‌నగర్ వంగాల స్వామిగౌడ్
సూర్యాపేట పటేల్ రమేశ్ రెడ్డి
భువనగిరి ఎ. ఉమా మాధవరెడ్డి
మహబూబాబాద్ బాలూ చౌహాన్
నర్సంపేట రేవూరి ప్రకాశ్‌రెడ్డి
పరకాల చల్లా ధర్మారెడ్డి
ములుగు అనసూయ (సీతక్క)

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...