న్యూఢిల్లీ,మార్చి 26: సిపిఐ, తెలంగాణ కాంగ్రెసు మధ్య పొత్తులో ప్రతిష్టంభన ఏర్పడింది. తమకు పది అసెంబ్లీ సీట్లు కావాల్సిందేనని సిపిఐ పట్టుపడుతుండగా, ఏడు అసెంబ్లీ స్థానాలకు మించి ఇవ్వద్దని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించినట్లు తెలియవచ్చింది. తాము అడిగిన సీట్లు ఇవ్వకపోతే ఒంటరిగానే పోటీ చేస్తామని సిపిఐ కార్యదర్శి కె. నారాయణ హైదరాబాదులో అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment