Wednesday, March 26, 2014

సిపిఐ, కాంగ్రెసు పొత్తులో ప్రతిష్టంభన

న్యూఢిల్లీ,మార్చి 26:   సిపిఐ, తెలంగాణ కాంగ్రెసు మధ్య పొత్తులో ప్రతిష్టంభన ఏర్పడింది.  తమకు పది అసెంబ్లీ సీట్లు కావాల్సిందేనని సిపిఐ పట్టుపడుతుండగా, ఏడు అసెంబ్లీ స్థానాలకు మించి ఇవ్వద్దని కాంగ్రెస్ అధిష్టానం  ఆదేశించినట్లు తెలియవచ్చింది. తాము అడిగిన సీట్లు ఇవ్వకపోతే ఒంటరిగానే పోటీ చేస్తామని సిపిఐ కార్యదర్శి కె. నారాయణ హైదరాబాదులో అన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...