హైదరాబాద్:,మార్చి 26: తెలంగాణలో సీపీఎం అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. 3 లోక్ సభ, 5 శాసనసభ స్థానాలకు సిపిఎం అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం లోక్ సభ స్థానానికి సమీనా, నల్లగొండ లోక్ సభ స్థానానికి నంద్యాల నరసింహారెడ్డి, భువనగిరి లోక్ సభ స్థానానికి చెరుపల్లి సీతారాములు పోటీ చేస్తారు.
శాసనసభ మధిర స్థానానికి లింగల కమల్రాజు, పాలేరు - పోతినేని సుదర్శన్, భద్రాచలం- సున్నం రాజయ్య, ఇబ్రహీంపట్నం - పగడాల యాదయ్య, మిర్యాలగూడ - జూలకంటి రంగారెడ్డి పేర్లను ప్రకటించారు.
శాసనసభ మధిర స్థానానికి లింగల కమల్రాజు, పాలేరు - పోతినేని సుదర్శన్, భద్రాచలం- సున్నం రాజయ్య, ఇబ్రహీంపట్నం - పగడాల యాదయ్య, మిర్యాలగూడ - జూలకంటి రంగారెడ్డి పేర్లను ప్రకటించారు.
No comments:
Post a Comment