Wednesday, March 26, 2014

తెలంగాణలో సీపీఎం ఫస్ట్ లిస్ట్... 3 లోక్ సభ, 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఖరారు

 హైదరాబాద్:,మార్చి 26:   తెలంగాణలో సీపీఎం అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. 3 లోక్ సభ, 5 శాసనసభ స్థానాలకు సిపిఎం అభ్యర్థులను ప్రకటించింది.   ఖమ్మం  లోక్ సభ స్థానానికి సమీనా, నల్లగొండ   లోక్ సభ స్థానానికి నంద్యాల నరసింహారెడ్డి, భువనగిరి  లోక్ సభ స్థానానికి చెరుపల్లి సీతారాములు పోటీ చేస్తారు.
శాసనసభ మధిర స్థానానికి లింగల కమల్‌రాజు, పాలేరు - పోతినేని సుదర్శన్,  భద్రాచలం- సున్నం రాజయ్య,  ఇబ్రహీంపట్నం - పగడాల యాదయ్య, మిర్యాలగూడ - జూలకంటి రంగారెడ్డి పేర్లను ప్రకటించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...