Thursday, January 2, 2014

రాష్ట్ర ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి

హైదరాబాద్, జనవరి 2 : ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. జనవరి నెల వేతనం నుంచి  నగదు రూపంలో మధ్యంతర భృతి చెల్లిస్తారు. మార్చిలో పదవ పీఆర్సీని ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళతామని ఉద్యోగ సంఘాల నేతలకు  ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...