న్యూయార్క్ , అక్టోబర్ 27: గణితం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్, చైనా అత్యుత్తమ విద్యను అందిస్తూ.. అమెరికాను దాటిపోతున్నాయని ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. బెంగళూరు నుంచి బీజింగ్ వరకు వందల కోట్ల మందికి ఉత్తమ విద్య అందించేందుకు ఆ దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయన్నారు. బ్రూక్లిన్లో ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఒబామా ప్రసంగిస్తూ భారత్, చైనాల పోటీని తట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment