Sunday, October 27, 2013

భారత్, చైనాల పోటీపై ఒబామా ఆందోళన

న్యూయార్క్ , అక్టోబర్ 27:   గణితం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్, చైనా అత్యుత్తమ విద్యను అందిస్తూ.. అమెరికాను దాటిపోతున్నాయని ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. బెంగళూరు నుంచి బీజింగ్ వరకు వందల కోట్ల మందికి ఉత్తమ విద్య అందించేందుకు ఆ దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయన్నారు. బ్రూక్లిన్‌లో ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఒబామా ప్రసంగిస్తూ భారత్, చైనాల పోటీని తట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...