Thursday, October 10, 2013

నిమ్స్ లో దీక్ష కొనసాగిస్తున్న జగన్

హైదరాబాద్,అక్టోబర్ 10: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిమ్స్ లో తన దీక్షను కొనసాగిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ  జగన్‌ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు బుధవారం అర్ధరాత్రి భగ్నం చేశారు. బలవంతంగా ఆయన్ను నిమ్స్ ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పోలీసుల సహాయంతో బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...