Friday, September 6, 2013

అమెరికాలో ఇద్దరు భారతీయుల కాల్చివేత..

వాషింగ్టన్,సెప్టెంబర్ 6: అమెరికాలో ఇద్దరు భారతీయులను ముసుగు ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు కాల్చిచంపారు. మృతులను  జగ్తర్ భట్టి(55), పవన్ సింగ్(20) గా గురించారు. ఉత్తర ఇండియానా నగరంలోని మిడిల్ బరీ స్ట్రీట్ లో ఈ సంఘటన జరిగింది. 400 బ్లాకులు ఉన్న కన్వీనియన్స్ స్టోర్ లో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. ఈ జంట హత్యలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  దుండగుల కాల్పుల్లో మృతి చెందిన భట్టి, పవన్ అందరితో ఎంతో స్నేహంగా మెలిగేవారని పొరుగున ఉంటున్న ఓ మహిళ తెలిపింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...