Monday, September 16, 2013

నిర్మాత, రవీంధ్ర ఆర్ట్స్ అధినేత తమ్మారెడ్డి కృష్ణమూర్తి మృతి...

హైదరాబాద్, సెప్టెంబర్ 16:  ప్రముఖ నిర్మాత, రవీంధ్ర ఆర్ట్స్ అధినేత తమ్మారెడ్డి కృష్ణమూర్తి (92) సోమవారం ఉదయం మృతి చెందారు. 2007లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. లక్షాధికారి, ధర్మదాత, బంగారుగాజులు, దత్తతపుత్రుడు, డాక్టర్ బాబు, ఇద్దరుకొడుకులు వంటి చిత్రాలను తమ్మారెడ్డి నిర్మించారు. లెనిన్‌బాబు, భరద్వాజ ఆయనకుమారులు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...