Sunday, August 25, 2013

విభజన పై జైలులోజగన్ నిరశన దీక్ష....

హైదరాబాద్,ఆగస్టు 25:  రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ  వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చంచల్‌గూడ జైలులో  ఆదివారం నాడు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఇరుప్రాంతాలకూ సమన్యాయం చేయాలని, అలా చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలనే డిమాండ్‌తో ఆయన జైలులోనే దీక్ష ప్రారంభించారు. జగన్‌ దీక్ష నేపథ్యంలో చంచల్ గూడ జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...