హైదరాబాద్, మార్చి 30: నిరసనలు, ఆందోళనలు లెక్క చేయకుండా విద్యుత్ నియంత్రణ మండలి జనాన్ని ఫూల్స్ ను చేస్తూ, ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచుతోంది. 50 యూనిట్ల లోపు చార్జి ప్రస్తుతం మాదిరిగానే యూనిట్ కు 1.45 రూపాయల ఛార్జీ కొనసాగుతుంది. 51-100 లోపు యూనిట్కు రూ.3.25, 101-150 లోపు యూనిట్కు రూ.4.88, 151-200లోపు యూనిట్కు రూ.5.63, 201-250లోపు యూనిట్కు రూ.6.38, 251-300లోపు యూనిట్కు రూ.6.88, 301-400లోపు యూనిట్కు రూ.7.38, 401-500లోపు యూనిట్కు రూ.7.88, 500 పైన యూనిట్లకు రూ.8.38 ఛార్జి వసూలు చేస్తారు. బిల్లుల విధానంలో టెలిస్కోపిక్ విధానాన్ని కొనసాగించనున్నారు. కాగా, విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల ప్రజలపై 6,500 కోట్ల రూపాయల భారం పడుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment