Saturday, March 30, 2013

కరెంట్ ఫూల్స్...!

హైదరాబాద్, మార్చి 30:  నిరసనలు, ఆందోళనలు లెక్క  చేయకుండా విద్యుత్ నియంత్రణ మండలి  జనాన్ని ఫూల్స్ ను చేస్తూ, ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ ఛార్జీలు  పెంచుతోంది.   50 యూనిట్ల లోపు చార్జి  ప్రస్తుతం మాదిరిగానే యూనిట్ కు 1.45 రూపాయల ఛార్జీ కొనసాగుతుంది. 51-100 లోపు యూనిట్‌కు రూ.3.25, 101-150 లోపు యూనిట్‌కు రూ.4.88, 151-200లోపు యూనిట్‌కు రూ.5.63, 201-250లోపు యూనిట్‌కు రూ.6.38, 251-300లోపు యూనిట్‌కు రూ.6.88, 301-400లోపు యూనిట్‌కు రూ.7.38, 401-500లోపు యూనిట్‌కు రూ.7.88, 500 పైన యూనిట్లకు రూ.8.38 ఛార్జి వసూలు చేస్తారు. బిల్లుల విధానంలో టెలిస్కోపిక్ విధానాన్ని కొనసాగించనున్నారు. కాగా, విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల  ప్రజలపై 6,500 కోట్ల రూపాయల భారం పడుతుంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...