న్యూఢిల్లీ, మార్చి 24: టెస్టు క్రికెట్ లో టీమిండియా సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. షిరోజ్ షా కోట్లా మైదానంలో చిరస్మరణీయ విజయంతో అసీస్ ను ఓడించి గతేడాది ఆసీస్ గడ్డపై జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. మ్యాచ్ ను మూడు రోజుల్లోనే ముగించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ ను భారత్ 4-0 తేడాతో గెల్చుకుంది. చివరి టెస్టులో ఆసీస్ ను ఆరు వికెట్లతో ఓడించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఆసీస్ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని 31.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అధిగమించింది. పూజారా(82) అజేయ అర్థ సెంచరీతో రాణించాడు. రవీంద్ర జడేజా 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అందుకున్నాడు.
Sunday, March 24, 2013
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment