Monday, January 28, 2013

40వ సారి రంజీ విజేత ముంబై

ముంబై,జనవరి 28:  ముంబై జట్టు 40వ సారి రంజీ ట్రోఫీని గెల్చుకుంది. ఫైనల్స్ లో  సౌరాష్ట్రపై ముంబై జట్టు  ఇన్నింగ్స్ 125 పరుగుల తేడాతో విజయం సాధించింది. సౌరాష్ట్ర జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 148 పరుగులు, రెండవ ఇన్నింగ్స్ లో 82 పరుగులు చేసింది. ముంబై జట్టు మొదటి ఇన్నింగ్స్ లోనే 355 పరుగులు చేసింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...