భువనేశ్వర్,ఏప్రిల్ 12: : మావోయిస్టుల చెరలో ఉన్న ఇటలీ దేశస్తుడు పౌలో బొసెస్కోకు ఎట్టకేలకు విముక్తి లభించింది. గత నెల 14న ఒడిశాలో కిడ్నాప్ చేసిన అతన్ని 29 రోజుల అనంతరం మావోయిస్టులు విడుదల చేశారు. కంథమాల్ - మోహన అటవీప్రాంతంలో పౌలోను విడిచి పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో దాదాపు నెల రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కాగా, లక్ష్మీపూర్ ఎమ్మెల్యే హికాక ఇంకా మావోయిస్టుల చెరలోనే ఉన్నారు. నేడో, రేపో ప్రజాకోర్టు నిర్వహిస్తామని, ప్రజల నిర్ణయం ప్రకారం ఎమ్మెల్యే హికాక విడుదలపై నిర్ణయం తీసుకుంటామని మావోయిస్టులు ప్రకటించారు. కాగా మరో ఇటలీ దేశస్తుడు క్లోడియోను మార్చి 24న మావోయిస్టులు విడుదల చేసిన విషయం తెలిసిందే.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment