హైదరాబాద్,మార్చి 30: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఛార్జీలు అమల్లోకి వస్తాయి. 50 యూనిట్ల వరకు యూనిట్ ధర రూ.1.45 పైసలు,100 యూనిట్ల వరకు రూ.2.60 పైసలు, 200 యూనిట్ల వరకు రూ.3.60 పైసలు పెంచారు. పెంపు వల్ల వినియోగదారులపై 3434.89కోట్ల భారం పడుతుంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 28,985.23 కోట్లు ఆదాయం వస్తుంది. ప్రభుత్వం గృహావసరాలకు రూ.1736 కోట్లు, వ్యవసాయానికి రూ.3,620 కోట్లు, ఇరిగేషన్కు రూ.1.56 కోట్లు మొత్తం రూ.5,358.67 కోట్లు సబ్సిడీ ఇస్తుంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment