న్యూఢిల్లీ,మార్చి 14: రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం షరా మాములే. హైదరాబాద్ ఎంఎంటిఎస్ రెండో దశకు గత బడ్జెట్లో కేటాయించిన నిధులను విడుదల చేస్తామన్న హామి, కాకినాడ - విశాఖ కారిడార్లో రైల్వే లైన్ల అభివృద్ధి ప్రతిపాదన మినహా చెప్పుకో దగ్గ విశేషమేదీ లేదు. కాకినాడ - విశాఖ తీర ప్రాంత రైల్వే లైన్ల అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపడతారట. కాకినాడ - పిఠాపురం ప్రాజెక్టును ప్రభుత్వ భాగస్వామ్యంలో చేపట్టడానికి భూమిని, నిధులను సమకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని రైల్వే మంత్రి చెప్పారు. మెదక్ - అక్కన్నపేట, భద్రాచలం - కొవ్వూరు మధ్య రైల్వే లైన్లను ఏర్పాటు ను కూడా బడ్జెట్ లో ప్రతిపాదించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment